AP News: తిరుమల ఎగువ ఘాట్‌ రోడ్డులో చిరుత సంచారం.. ఇద్దరికి గాయాలు

తిరుమల (రెడ్ బీ న్యూస్) 15 డిసెంబర్ 2021: తిరుమల ఎగువ ఘాట్‌ రోడ్డులో చిరుతపులి సంచారం కలకలం రేపింది. ఎగువ ఘాట్‌ రోడ్డులో ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఇద్దరిపై చిరుత దాడి చేసింది. ఈ దాడిలో ఇద్దరు వ్యక్తులు స్వల్పంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం అశ్విని ఆస్పత్రికి తరలించారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us