తిరుమల (రెడ్ బీ న్యూస్) 15 డిసెంబర్ 2021: తిరుమల ఎగువ ఘాట్ రోడ్డులో చిరుతపులి సంచారం కలకలం రేపింది. ఎగువ ఘాట్ రోడ్డులో ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఇద్దరిపై చిరుత దాడి చేసింది. ఈ దాడిలో ఇద్దరు వ్యక్తులు స్వల్పంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం అశ్విని ఆస్పత్రికి తరలించారు.
Related News
-
Kakinada Collector: కాకినాడ కలెక్టర్ పై 'బదిలీ' పిడుగు
-
Peddapuram Tahasildar : పెద్దాపురం తహశీల్దార్పై వేటుకు రంగం సిద్ధం!
-
వేట్లపాలెం బాణాసంచా విస్ఫోటనం: పెద్దాపురం ఆర్డీవో శ్రీరమణిపై సస్పెన్షన్ వేటు
-
I&PR : సీఎంవోకి చేరిన కాకినాడ జిల్లా మీడియా అక్రిడేషన్ల పంచాయతీ..
-
PACS KATTAMURU : ఘనంగా కట్టమూరు పీఏసీఎస్ చైర్ పర్సన్ ప్రమాణ స్వీకారం
-
తెలుగు సాహిత్యానికి 'రత్నాలబాల' డిజిటల్ తోరణం







