చిత్తూరు (రెడ్ బీ న్యూస్) 11 జనవరి 2022 : కాణిపాకంలోని వరసిద్ధుడిని ఆలయానికి అనుబంధంగా ఉన్న వరదరాజస్వామి ఆలయంలో ఈనెల 13న వైకుంఠ ఏకాదశి వేడుకలను నిర్వహించనున్నట్లు చైర్మన్ మోహన్రెడ్డి, ఈవో వెంకటేశు తెలిపారు. ఈ కార్యక్రమానికి కాణిపాకానికి చెందిన రజక సేవా సంఘం వారు ఉభయదారులుగా వ్యవహరిస్తారన్నారు. ఈ సందర్భంగా బుధవారం వరదరాజస్వామి ఆలయానికి చైర్మన్, ఈవోలు పట్టు వస్త్రాలను అందజేస్తారు. సాయంత్రం శ్రీదేవి,భూదేవి సమేత వరదరాజ స్వామికి ప్రాకారోత్సవం జరగనుంది.
Related News
-
Kakinada Collector: కాకినాడ కలెక్టర్ పై 'బదిలీ' పిడుగు
-
Peddapuram Tahasildar : పెద్దాపురం తహశీల్దార్పై వేటుకు రంగం సిద్ధం!
-
వేట్లపాలెం బాణాసంచా విస్ఫోటనం: పెద్దాపురం ఆర్డీవో శ్రీరమణిపై సస్పెన్షన్ వేటు
-
I&PR : సీఎంవోకి చేరిన కాకినాడ జిల్లా మీడియా అక్రిడేషన్ల పంచాయతీ..
-
PACS KATTAMURU : ఘనంగా కట్టమూరు పీఏసీఎస్ చైర్ పర్సన్ ప్రమాణ స్వీకారం
-
తెలుగు సాహిత్యానికి 'రత్నాలబాల' డిజిటల్ తోరణం







