హైదరాబాద్ (రెడ్ బీ న్యూస్) 1 జనవరి 2022 : గతేడాది సెప్టెంబర్లో రోడ్డు ప్రమాదంలో గాయపడి కోలుకున్న సినీనటుడు సాయిధరమ్ తేజ్ను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పరామర్శించారు. స్వయంగా సాయిధరమ్ ఇంటికి వెళ్లిన కిషన్ రెడ్డి.. అతడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు ఆ ఫొటోలను ట్విటర్లో పోస్ట్ చేశారు. సాయిధరమ్ తేజ్ త్వరగా కోలుకోవాలని, విజయం సాధించాలని ఆకాంక్షించినట్టు ట్విటర్లో పేర్కొన్నారు.
Related News
-
Kakinada Collector: కాకినాడ కలెక్టర్ పై 'బదిలీ' పిడుగు
-
Peddapuram Tahasildar : పెద్దాపురం తహశీల్దార్పై వేటుకు రంగం సిద్ధం!
-
వేట్లపాలెం బాణాసంచా విస్ఫోటనం: పెద్దాపురం ఆర్డీవో శ్రీరమణిపై సస్పెన్షన్ వేటు
-
I&PR : సీఎంవోకి చేరిన కాకినాడ జిల్లా మీడియా అక్రిడేషన్ల పంచాయతీ..
-
PACS KATTAMURU : ఘనంగా కట్టమూరు పీఏసీఎస్ చైర్ పర్సన్ ప్రమాణ స్వీకారం
-
తెలుగు సాహిత్యానికి 'రత్నాలబాల' డిజిటల్ తోరణం







