గంగవరం, 26 ఏప్రిల్ 2020 (రెడ్ బీ న్యూస్):గోకవరం మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ప్రగళ్లపాటి సోదరులు గంగవరం మండలం లోని పెద్దపల్లి, చిన్న అడ్డపల్లి,గంగవరం మెట్లపాలెం గ్రామాల్లో గిరిజన ప్రజలకు కాయగూరలు ఆహారం ప్యాకెట్లు ఆదివారం పంపిణీ చేశారు. అలాగే గంగవరం చెక్ పోస్ట్ వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీస్, అటవీశాఖ, గ్రామ పంచాయితీ సిబ్బందికి మజ్జిగ ఆహార ప్యాకెట్లు వాటర్ బాటిల్స్ అందజేశారు. ఆర్యవైశ్య సంఘం నుంచి పి.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Related News
-
Kakinada Collector: కాకినాడ కలెక్టర్ పై 'బదిలీ' పిడుగు
-
Peddapuram Tahasildar : పెద్దాపురం తహశీల్దార్పై వేటుకు రంగం సిద్ధం!
-
వేట్లపాలెం బాణాసంచా విస్ఫోటనం: పెద్దాపురం ఆర్డీవో శ్రీరమణిపై సస్పెన్షన్ వేటు
-
I&PR : సీఎంవోకి చేరిన కాకినాడ జిల్లా మీడియా అక్రిడేషన్ల పంచాయతీ..
-
PACS KATTAMURU : ఘనంగా కట్టమూరు పీఏసీఎస్ చైర్ పర్సన్ ప్రమాణ స్వీకారం
-
తెలుగు సాహిత్యానికి 'రత్నాలబాల' డిజిటల్ తోరణం







