UPDATED 15th AUGUST 2018 WEDNESDAY 9:00 PM
సామర్లకోట: స్థానిక బలుసులపేటలో ఇటీవల జరిగిన అగ్నిప్రమాదంలో ఇళ్ళు కోల్పోయిన బాధితులకు
లయన్స్ క్లబ్ కార్యాలయంలో బుధవారం బియ్యం పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సభ్యులు సేపేని సురేష్, కటకం గంగబాబు, మేకా శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.







