ఓటు ఆహ్వాన పత్రిక

UPDATED 10th APRIL 2019 WEDNESDAY 11:00 PM

పెద్దాపురం: సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేసి పార్లమెంట్‌, అసెంబ్లీకి నూతన సభ్యులను ఎన్నుకోవాలని సోషల్ మీడియా వేదికగా ఓ లేఖ అందరినీ ఆకర్షిస్తోంది. ఈ లేఖలో సుముహూర్తం వద్ద పోలింగు తేదీ, ఓటు వేసేందుకు నిర్ణయించిన సమయం, కానుకలు ఇవ్వరాదు..తీసుకోరాదంటూ ప్రజలను చైతన్య పరిచేలా రూపొందించారు. ఇది వాట్సాప్‌, ఫేస్‌బుక్‌ పేజీల్లో పెద్ద ఎత్తున లైక్‌లు పొందుతోంది.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us