గిరిజన తెగల ఐక్యవేదిక అధ్యక్షుడిగా చిన్నాలు దొర

గంగవరం (రెడ్ బీ న్యూస్) 7 నవంబర్ 2021: గిరిజన తెగల ఐక్యవేదిక మండల కమిటీ అధ్యక్షుడిగా కోటం చిన్నాలు దొర ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో జరిగిన గిరిజన తెగల ఐక్యవేదిక సమావేశంలో మండల కమిటీ ఎన్నిక ఆదివారం జరిగింది. ప్రధాన కార్యదర్శిగా ఆన్నిక శ్రీనివాస్ ఉపాధ్యక్షుడిగా వి. రాజేంద్రప్రసాద్, కోశాధికారిగా చవలం రాధాకృష్ణ ఎన్నికయ్యారు. అలాగే మరో 24 మంది కార్యవర్గ సభ్యులు ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ అధ్యక్షుడు వి. లచ్చిరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us