రాజమహేంద్రవరం సిటీ, 27 మే 2020(రెడ్ బీ న్యూస్): వాహన మిత్ర
పథకానికి అర్హులైనవారు దరఖాస్తు చేసుకోవాలని రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కమిషనర్ అభిషిక్త్ కిషోర్ ఒక ప్రకటనలో కోరారు. ఈ పథకం కింద ఏడాదికి రూ.10వేలు ఆర్థిక సాయం పొందేందుకు ఆట,ట్యాక్సీ, మాక్స్,క్యాబ్ వాహనదారులు
దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తులను వారి వార్డుల సచివాలయాల్లో అందజేయాలని తెలిపారు. తెల్లరేషన్ కార్డు, వాహనం, రిజిస్ట్రేషన్ ఉండాలని, ఆధార్ కార్డు, కుల ధృవీకరణ పత్రం ఉండాలని సూచించారు. గతేడాది దరఖాస్తు చేసుకు
న్నవారు ఇప్పుడు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదన్నారు.
Related News
-
Kakinada Collector: కాకినాడ కలెక్టర్ పై 'బదిలీ' పిడుగు
-
Peddapuram Tahasildar : పెద్దాపురం తహశీల్దార్పై వేటుకు రంగం సిద్ధం!
-
వేట్లపాలెం బాణాసంచా విస్ఫోటనం: పెద్దాపురం ఆర్డీవో శ్రీరమణిపై సస్పెన్షన్ వేటు
-
I&PR : సీఎంవోకి చేరిన కాకినాడ జిల్లా మీడియా అక్రిడేషన్ల పంచాయతీ..
-
PACS KATTAMURU : ఘనంగా కట్టమూరు పీఏసీఎస్ చైర్ పర్సన్ ప్రమాణ స్వీకారం
-
తెలుగు సాహిత్యానికి 'రత్నాలబాల' డిజిటల్ తోరణం







