వృత్తిదారులకు పరికరాలు పంపిణీ

UPDATED 29th NOVEMBER 2018 THURSDAY 9:00 PM

సామర్లకోట: రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీపై అందిస్తున్నవృత్తి పరికరాలను లబ్ధిదారులు సద్వినియోగం  చేసుకోవాలని ఎంపిపి ఆకునూరి సత్తిబాబు అన్నారు. స్థానిక విస్తరణ శిక్షణా కేంద్రం ఆవరణలో ఆదరణ-2 పథకం కింద ప్రభుత్వం అందచేస్తున్నవృత్తి పరికరాలను లబ్ధిదారులకు గురువారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిడివో కె. స్వప్న, ఈవోపిఆర్డీ సిహెచ్ జగ్గారావు, గుమ్మళ్ల రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us