పెద్దాపురం (రెడ్ బీ న్యూస్) 3 నవంబర్ 2021: మండల పరిధిలోని తిరుపతి గ్రామంలో వేంచేసియున్న శృంగారవల్లభస్వామి దేవస్ధానంలో ఈనెల 8న స్వామివారి హుండీల ఆదాయాన్ని లెక్కించనున్నట్లు ఈవో కాట్నం జగన్మోహన శ్రీనివాస్ తెలిపారు. దేవదాయ ధర్మదాయ శాఖ అధికారుల పర్యవేక్షణలో ఈలెక్కింపు కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.
Related News
-
Kakinada Collector: కాకినాడ కలెక్టర్ పై 'బదిలీ' పిడుగు
-
Peddapuram Tahasildar : పెద్దాపురం తహశీల్దార్పై వేటుకు రంగం సిద్ధం!
-
వేట్లపాలెం బాణాసంచా విస్ఫోటనం: పెద్దాపురం ఆర్డీవో శ్రీరమణిపై సస్పెన్షన్ వేటు
-
I&PR : సీఎంవోకి చేరిన కాకినాడ జిల్లా మీడియా అక్రిడేషన్ల పంచాయతీ..
-
PACS KATTAMURU : ఘనంగా కట్టమూరు పీఏసీఎస్ చైర్ పర్సన్ ప్రమాణ స్వీకారం
-
తెలుగు సాహిత్యానికి 'రత్నాలబాల' డిజిటల్ తోరణం







