గంగవరం (రెడ్ బీ న్యూస్) 29 డిసెంబర్ 2021: జనసేన పార్టీ గంగవరం మండల కమిటీ అధ్యక్షుడిగా కుంజం సిద్దు నియమితులయ్యారు. రంపచోడవరం నియోజకవర్గం లో పార్టీ పటిష్టత కోసం అధిష్టానం మండల కమిటీలను నియమించింది. దీనిలో భాగంగా గంగవరం మండలానికి సిద్ధూ ఎన్నికయ్యారు. మండలంలో పార్టీ పటిష్టతకు తనవంతు కృషి చేస్తానని ఆయన అన్నారు. తనకు బాధ్యతలు అప్పగించడం పట్ల ఆయన జనసేన అధినేత పవన్ కళ్యాణ్, జిల్లా కమిటీ అధ్యక్షుడు కందుల దుర్గేష్ తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు.
Related News
-
Kakinada Collector: కాకినాడ కలెక్టర్ పై 'బదిలీ' పిడుగు
-
Peddapuram Tahasildar : పెద్దాపురం తహశీల్దార్పై వేటుకు రంగం సిద్ధం!
-
వేట్లపాలెం బాణాసంచా విస్ఫోటనం: పెద్దాపురం ఆర్డీవో శ్రీరమణిపై సస్పెన్షన్ వేటు
-
I&PR : సీఎంవోకి చేరిన కాకినాడ జిల్లా మీడియా అక్రిడేషన్ల పంచాయతీ..
-
PACS KATTAMURU : ఘనంగా కట్టమూరు పీఏసీఎస్ చైర్ పర్సన్ ప్రమాణ స్వీకారం
-
తెలుగు సాహిత్యానికి 'రత్నాలబాల' డిజిటల్ తోరణం







