అమరావతి రైతుల పాదయాత్రలో ఉద్రిక్తత

నెల్లూరు (రెడ్ బీ న్యూస్) 4డిసెంబర్ 2021: నెల్లూరు జిల్లాలో అన్నదాతలకు పోలీసులు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తూనే ఉన్నారు. గూడూరు నియోజకవర్గంలో అమరావతి రైతుల మహా పాదయాత్రకు మద్దతుగా స్థానికులు తరలిగా.. ట్రాఫిక్‌ను నియంత్రించకుండా పాదయాత్రకు ఎదురుగా పోలీసు వాహనాలు నిలిపారు. మహిళా రైతులకు రక్షణగా ఉంటున్న బౌన్సర్లపై పోలీసులు చేయి చేసుకోవడతో ఓ యువకుడు గాయపడినట్టు సాటి బౌన్సర్లు ఆవేదన వ్యక్తం చేశారు. గాయపడిన వ్యక్తిని అంబులెన్స్‌లో గూడూరు ఆసుపత్రికి తరలించారు.
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us