75 శాతం రాయితీపై పశువుల దాణా

గంగవరం (రెడ్ బీ న్యూస్) 12 నవంబర్ 2021: పశువుల దాణా కొరత లేకుండా ముందు జాగ్రత్త చర్యగా 75 శాతం రాయితీపై సమీకృత దాణా అందజేయనున్నట్లు మండల పశువైద్యాధికారి శ్రీనివాస్ తెలిపారు. ఈ పశుదాణాలో మొక్కజొన్న, లవణ మిశ్రమం, తవుడు, మొలాసిస్, విటమిన్లు, మాంసకృత్తులు అన్నీ కలిపి పశువులకు బలవర్ధకమైన ఆహారమని ఆయన అన్నారు. ఈ దాణా కావలసిన రైతులు పశు వైద్యశాలలో గాని రైతు భరోసా కేంద్రాల్లో గాని ఆధార్ కార్డు, సెల్ నెంబర్లతో సంప్రదించాలని ఆయన కోరారు.
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us