గంగవరం (రెడ్ బీ న్యూస్) 12 నవంబర్ 2021: పశువుల దాణా కొరత లేకుండా ముందు జాగ్రత్త చర్యగా 75 శాతం రాయితీపై సమీకృత దాణా అందజేయనున్నట్లు మండల పశువైద్యాధికారి శ్రీనివాస్ తెలిపారు. ఈ పశుదాణాలో మొక్కజొన్న, లవణ మిశ్రమం, తవుడు, మొలాసిస్, విటమిన్లు, మాంసకృత్తులు అన్నీ కలిపి పశువులకు బలవర్ధకమైన ఆహారమని ఆయన అన్నారు. ఈ దాణా కావలసిన రైతులు పశు వైద్యశాలలో గాని రైతు భరోసా కేంద్రాల్లో గాని ఆధార్ కార్డు, సెల్ నెంబర్లతో సంప్రదించాలని ఆయన కోరారు.
Related News
-
Kakinada Collector: కాకినాడ కలెక్టర్ పై 'బదిలీ' పిడుగు
-
Peddapuram Tahasildar : పెద్దాపురం తహశీల్దార్పై వేటుకు రంగం సిద్ధం!
-
వేట్లపాలెం బాణాసంచా విస్ఫోటనం: పెద్దాపురం ఆర్డీవో శ్రీరమణిపై సస్పెన్షన్ వేటు
-
I&PR : సీఎంవోకి చేరిన కాకినాడ జిల్లా మీడియా అక్రిడేషన్ల పంచాయతీ..
-
PACS KATTAMURU : ఘనంగా కట్టమూరు పీఏసీఎస్ చైర్ పర్సన్ ప్రమాణ స్వీకారం
-
తెలుగు సాహిత్యానికి 'రత్నాలబాల' డిజిటల్ తోరణం







