జిల్లా తెలుగు రైతు అధ్యక్షుడుగా కందుల

UPDATED 2nd OCTOBER 2017 MONDAY 9:00 PM

కాకినాడ: జిల్లా తెలుగు రైతు అధ్యక్షుడిగా గండేపల్లి కి చెందిన కందుల కొండయ్యదొర నియమితులయ్యారు. ఈ మేరకు ఆయనను నియమిస్తున్నట్లు సోమవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. పార్టీ కోసం అహర్నిశలు శ్రమించమే కాకుండా పార్టీ కార్యక్రమాలలో చురుగ్గా వ్యవహరించే ఆయనకు ప్రజలలో మంచి పేరుంది. ఆయన నియామకం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.  

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us