పిఠాపురం:21 జూలై 2020(రెడ్ బీ న్యూస్):పిఠాపురం సీఐగా విజయవాడ నుంచి బదిలీపై వచ్చిన పి.రామచంద్రరావు మంగళవారం బాధ్యతలు
స్వీకరించారు. పిఠాపురంలో ఇప్పటి వరకు సీఐగా
విధులు నిర్వహించిన సూర్య అప్పారావు వీఆర్ కు
బదిలీ అయ్యారు. నూతన బాధ్యతలు స్వీకరించిన సీఐ
రామచంద్రరావును పిఠాపురం టౌన్, రూరల్, ట్రాఫిక్ ఎస్.ఐ లు అబ్దుల్ నబీ, చైతన్య కుమార్, శోభన్ కుమార్ లు మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలో అవినీతి అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు తనవంతు కృషి చేస్తానని తెలిపారు.
Related News
-
Kakinada Collector: కాకినాడ కలెక్టర్ పై 'బదిలీ' పిడుగు
-
Peddapuram Tahasildar : పెద్దాపురం తహశీల్దార్పై వేటుకు రంగం సిద్ధం!
-
వేట్లపాలెం బాణాసంచా విస్ఫోటనం: పెద్దాపురం ఆర్డీవో శ్రీరమణిపై సస్పెన్షన్ వేటు
-
I&PR : సీఎంవోకి చేరిన కాకినాడ జిల్లా మీడియా అక్రిడేషన్ల పంచాయతీ..
-
PACS KATTAMURU : ఘనంగా కట్టమూరు పీఏసీఎస్ చైర్ పర్సన్ ప్రమాణ స్వీకారం
-
తెలుగు సాహిత్యానికి 'రత్నాలబాల' డిజిటల్ తోరణం







