నిలిచిపోయిన పులిమేరు ఎంపీటీసీ ఎన్నిక

పెద్దాపురం (రెడ్ బీ న్యూస్) 15 నవంబర్ 2021: పులిమేరు ఎంపీటీసీ రీపోలింగ్ నిలుపుదల పెద్దాపురం మండలం పులిమేరు 16 న జరగాల్సిన రీ పోలింగ్ ప్రక్రియ సోమవారం నిలుపుదల చేస్తున్నట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి అంబేద్కర్ ఒక ప్రకటనలో తెలియజేశారు. స్థానిక ఎంపిడిఓ కార్యాలయంలో ఆయన ఎంపీడీవో అభివృద్ధి రమణారెడ్డి తో కలిసి పోలింగ్ నిర్వహణకు సంబంధించిన విషయంపై వివరాలను వెల్లడించారు. జనసేన పార్టీకి చెందిన అభ్యర్థి హైకోర్టును ఆశ్రయించడంతో ఎన్నికలు తాత్కాలికంగా వాయిదా పడినట్టు ఆయన పేర్కొన్నారు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రీ పోలింగ్ ను వాయిదా వేశామని ఆర్వో తెలిపారు.
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us