జేసీగా కీర్తి చేకూరికి పూర్తి అదనపు బాధ్యతలు

కాకినాడ (రెడ్ బీ న్యూస్) 27 అక్టోబరు 2021: జాయింట్ కలెక్టర్ (ఆర్)గా జేసీ (డి) కీర్తి చేకూరి బుధవారం పూర్తి అదనపు బాధ్యతలు చేపట్టారు. ఇంతవరకు జాయింట్ కలెక్టర్ (ఆర్)గా వ్యవహరించిన జి.లక్ష్మీశ పదోన్నతిపై గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా బదిలీ అయ్యారు. ఆయన రిలీవ్ కావడంతో ఆ బాధ్యతలు జాయింట్ కలెక్టర్ (డి) కీర్తి చేకూరికి అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us