హెచ్చరిక బోర్డులు ఏర్పాటు

UPDATED 25th JUNE 2018 MONDAY 9:00 PM

సామర్లకోట: పట్టణంలోని పలు ప్రాంతాల్లో, అలాగే సామర్లకోట నుంచి కాకినాడ వెళ్లే ముఖ్య ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులను పోలీసులు సోమవారం ఏర్పాటు చేశారు. పెద్దాపురం సిఐ వై.ఆర్.కె. శ్రీనివాస్, సామర్లకోట ఎస్సై ఎల్. శ్రీనివాస్ ల ఆధ్వర్యంలో తరచూ ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి వీటిని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us