అమరావతి: సాయుధ దళాల పతాక దినోత్సవ నిధికి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి విరాళం ఇచ్చారు. మంగళవారం క్యాంపు కార్యాలయంలో ఏపీ సైనిక సంక్షేమ డైరెక్టర్ బ్రిగేడియర్ వి.వెంకటరెడ్డితో పాటు పలువురు అధికారులు సీఎంను కలిసి జ్ఞాపిక అందించారు. కార్యక్రమంలో హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్, సైనిక సంక్షేమశాఖ ఏడీ వి.వెంకటరాజారావు, ప్లేస్మెంట్ అధికారి భక్తవత్సలరెడ్డి, ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Related News
-
Kakinada Collector: కాకినాడ కలెక్టర్ పై 'బదిలీ' పిడుగు
-
Peddapuram Tahasildar : పెద్దాపురం తహశీల్దార్పై వేటుకు రంగం సిద్ధం!
-
వేట్లపాలెం బాణాసంచా విస్ఫోటనం: పెద్దాపురం ఆర్డీవో శ్రీరమణిపై సస్పెన్షన్ వేటు
-
I&PR : సీఎంవోకి చేరిన కాకినాడ జిల్లా మీడియా అక్రిడేషన్ల పంచాయతీ..
-
PACS KATTAMURU : ఘనంగా కట్టమూరు పీఏసీఎస్ చైర్ పర్సన్ ప్రమాణ స్వీకారం
-
తెలుగు సాహిత్యానికి 'రత్నాలబాల' డిజిటల్ తోరణం







