సంస్మరణ దినోత్సవాన్ని విజయవంతం చేయండి

గంగవరం(రెడ్ బీ న్యూస్) 8 నవంబర్ 2021: ఈనెల 11న గంగవరంలో నిర్వహించనున్న అమరవీరుల సంస్మరణ దినోత్సవ వేడుకలను విజయవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతుకూలీ సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు బాదంపూడి బాబురావు కోరారు.  మండలంలోని లక్కొండలో అమరవీరుల సంస్మరణ మాసోత్సవాల్లో భాగంగా గిరిజనులతో కలిసి ర్యాలీ సోమవారం నిర్వహించారు. అనంతరం జరిగిన సమావేశంలో అమరవీరుల త్యాగనిరతి గురించి గిరిజనులకు వివరించారు. ఈ కార్యక్రమంలో రంపచోడవరం డివిజన్ కార్యదర్శి సురేష్ తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us