గంగవరం(రెడ్ బీ న్యూస్) 8 నవంబర్ 2021: ఈనెల 11న గంగవరంలో నిర్వహించనున్న అమరవీరుల సంస్మరణ దినోత్సవ వేడుకలను విజయవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతుకూలీ సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు బాదంపూడి బాబురావు కోరారు. మండలంలోని లక్కొండలో అమరవీరుల సంస్మరణ మాసోత్సవాల్లో భాగంగా గిరిజనులతో కలిసి ర్యాలీ సోమవారం నిర్వహించారు. అనంతరం జరిగిన సమావేశంలో అమరవీరుల త్యాగనిరతి గురించి గిరిజనులకు వివరించారు. ఈ కార్యక్రమంలో రంపచోడవరం డివిజన్ కార్యదర్శి సురేష్ తదితరులు పాల్గొన్నారు.
Related News
-
Kakinada Collector: కాకినాడ కలెక్టర్ పై 'బదిలీ' పిడుగు
-
Peddapuram Tahasildar : పెద్దాపురం తహశీల్దార్పై వేటుకు రంగం సిద్ధం!
-
వేట్లపాలెం బాణాసంచా విస్ఫోటనం: పెద్దాపురం ఆర్డీవో శ్రీరమణిపై సస్పెన్షన్ వేటు
-
I&PR : సీఎంవోకి చేరిన కాకినాడ జిల్లా మీడియా అక్రిడేషన్ల పంచాయతీ..
-
PACS KATTAMURU : ఘనంగా కట్టమూరు పీఏసీఎస్ చైర్ పర్సన్ ప్రమాణ స్వీకారం
-
తెలుగు సాహిత్యానికి 'రత్నాలబాల' డిజిటల్ తోరణం







