గంగవరం (రెడ్ బీ న్యూస్) 28 డిసెంబర్ 2021: అఖిల భారత జాతీయ కాంగ్రెస్ 137 వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు మండలంలోని మొల్లేరులో మంగళవారం ఘనంగా జరిగాయి. నియోజకవర్గ కాంగ్రెస్ నాయకుడు గొంప కొండబాబు పార్టీ పతాకావిష్కరణ చేశారు. కాంగ్రెస్ పార్టీతోనే దేశ అభివృద్ధి సాధ్యమని, రానున్న కాలం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు జరుగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.
Related News
-
Kakinada Collector: కాకినాడ కలెక్టర్ పై 'బదిలీ' పిడుగు
-
Peddapuram Tahasildar : పెద్దాపురం తహశీల్దార్పై వేటుకు రంగం సిద్ధం!
-
వేట్లపాలెం బాణాసంచా విస్ఫోటనం: పెద్దాపురం ఆర్డీవో శ్రీరమణిపై సస్పెన్షన్ వేటు
-
I&PR : సీఎంవోకి చేరిన కాకినాడ జిల్లా మీడియా అక్రిడేషన్ల పంచాయతీ..
-
PACS KATTAMURU : ఘనంగా కట్టమూరు పీఏసీఎస్ చైర్ పర్సన్ ప్రమాణ స్వీకారం
-
తెలుగు సాహిత్యానికి 'రత్నాలబాల' డిజిటల్ తోరణం







