అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం.. ముగ్గురి మృతి

వాషింగ్టన్ (రెడ్ బీ న్యూస్) 2 జనవరి 2022 ‌: అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. మిసిసిపీలో దుండగులు కాల్పులకు తెగబడటంతో ముగ్గురు మృతిచెందారు. మరో నలుగురికి తీవ్రగాయాలు కాగా.. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మిసిసిపీ గల్ఫ్‌పోర్ట్‌లో నూతన సంవత్సర వేడుకల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. దుండగులు ఒక్కసారిగా పౌరులపై కాల్పులు జరిపినట్లు పోలీసులు వెల్లడించారు.

Telugu News,America,Firing,International News

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us