UPDATED 25th FEBRUARY 2019 MONDAY 9:00 PM
సామర్లకోట: ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన కందివలస రాఘవ (52) కుటుంబ సభ్యులను మాజీ ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు సోమవారం పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. రాఘవకు నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఈ సందర్భంగా భాస్కరరామారావు మాట్లాడుతూ రాఘవ కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటానని తెలిపారు.







