AP News: అంబటి రాంబాబుకు మూడోసారి పాజిటీవ్

సత్తెనపల్లి (రెడ్ బీ న్యూస్) 16 జనవరి 2022 : గుంటూరు జిల్లా సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు కరోనా బారినపడ్డారు. ఆయనకు కరోనా సోకడం ఇది మూడో సారి. కొవిడ్ నిర్ధరణ అయినట్లు సెల్ఫీ వీడియో ద్వారా అంబటి వెల్లడించారు. స్వల్ప లక్షణాలు ఉన్నాయని.. ప్రస్తుతం క్వారంటైన్ లో ఉన్నట్లు రాంబాబు తెలిపారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us