ఎంపిపి ఎన్నిక సమావేశానికి ఎంపిటిసి సభ్యులు గైర్హాజరు

UPDATED 3rd MAY 2018 THURSDAY 9:00 PM

సామర్లకోట : స్థానిక మండల పరిషత్తు కార్యాలయంలో నిర్వహించిన ఎంపిపి ఎన్నిక సమావేశానికి రెండవ రోజు కూడా ఎంపిటిసి సభ్యులు ఎవరూ హాజరుకాకపోవడంతో సమావేశం వాయిదా వేసినట్లు ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి, పంచాయితీరాజ్ డిఇ వై.ఎస్. హరినాధరావు తెలిపారు. ఈ విషయంపై ఎన్నికల కమిషన్ కు నివేదిక పంపనున్నట్లు ఆయన తెలిపారు.
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us