వాణిజ్య, పరిశ్రమల శాఖ స్టాండింగ్‌ కమిటీ సభ్యుడిగా తోట

UPDATED 27th SEPTEMBER 2017 WEDNESDAY 10:30 PM

కాకినాడ : కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ స్టాండింగ్‌ కమిటీ సభ్యుడిగా కాకినాడ ఎంపీ తోట నరసింహం నియమితులయ్యారు. ఈ మేరకు ఢిల్లీలోని  స్పీకర్‌ కార్యాలయం నుంచి ఉత్తర్వులు అందినట్లు కాకినాడలోని ఎంపీ క్యాంపు కార్యాలయవర్గం తెలిపింది. ఇప్పటికే ఆయన కేంద్ర రైల్వే పెట్రోలియం శాఖల స్టాండింగ్‌ కమిటీ సభ్యుడిగా, జాతీయ కొబ్బరి బోర్డు సభ్యుడిగా వ్యవహరిస్తున్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us