కాకినాడ (రెడ్ బీ న్యూస్) 10 నవంబర్ 2021: కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలోని పిడియాట్రిక్ విభాగానికి కోరమాండల్ సంస్థ స్కానింగ్ యంత్రాన్ని బుధవారం వితరణగా అందజేసింది. రూ.8.5 లక్షల విలువగల ఈ యంత్ర పరికరం సాయంతో చిన్న పిల్లలకు వారికి వైద్యం అందించే పడక వద్దే స్కానింగ్ తీసేందుకు వీలు పడుతుంది. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ వెంకటబుద్ధ, పిడియాట్రిక్ విభాగాధిపతి ఎం.ఎస్.రాజు, వైద్య నిపుణుడు వెంకటేశ్వర్లు, ఆర్ఎంవో సుధీర్, కోరమాండల్ సంస్థ ప్రతినిధులు శంకర్, ప్రదీప్కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Related News
-
Kakinada Collector: కాకినాడ కలెక్టర్ పై 'బదిలీ' పిడుగు
-
Peddapuram Tahasildar : పెద్దాపురం తహశీల్దార్పై వేటుకు రంగం సిద్ధం!
-
వేట్లపాలెం బాణాసంచా విస్ఫోటనం: పెద్దాపురం ఆర్డీవో శ్రీరమణిపై సస్పెన్షన్ వేటు
-
I&PR : సీఎంవోకి చేరిన కాకినాడ జిల్లా మీడియా అక్రిడేషన్ల పంచాయతీ..
-
PACS KATTAMURU : ఘనంగా కట్టమూరు పీఏసీఎస్ చైర్ పర్సన్ ప్రమాణ స్వీకారం
-
తెలుగు సాహిత్యానికి 'రత్నాలబాల' డిజిటల్ తోరణం







