అయిదుగురు వెలుగు ఉద్యోగుల సస్పెన్షన్‌

రంపచోడవరం (రెడ్ బీ న్యూస్) 30 అక్టోబర్ 2021: రంపచోడవరం డివిజన్‌లో వెలుగు పరిధిలో అయిదుగురు ఉద్యోగులను సెర్ప్‌ సీఈవో ఇంతియాజ్‌ శనివారం సస్పెండ్‌ చేశారు. రైతు ఉత్పత్తిదారుల పథకం (ఎఫ్‌పీవో), నందన్‌ వికాస్‌ కేంద్రాల (వీడీవీకే) నిధుల్లో అవకతవకలపై చర్యలు తీసుకున్నారు. మారేడుమల్లి ఎఫ్‌పీవో సీసీ గణపతిరావు, మారేడుమిల్లి ఏపీఎం కుమార్‌రాజ, గంగవరం ఏపీఎం నగేష్‌కుమార్‌, రంపచోడవరం ఎఫ్‌పీవో సీసీ శ్రీరాములు, రంపచోడవరం ఏపీఎం కిషోర్‌కుమార్‌ను సస్పెండ్‌ చేశారు.
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us