గంగవరం (రెడ్ బీ న్యూస్) 16 డిసెంబర్ 2021: మండలంలోని నెల్లిపూడిలో బుధవారం రాత్రి సంభవించిన అగ్ని ప్రమాద బాధితులను ఎంపీపీ పల్లాల కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు పరామర్శించారు. అగ్ని బాధిత కుటుంబానికి బియ్యం, నిత్యావసర సరుకులను అందజేశారు. ప్రభుత్వం నుంచి రావలసిన సాయాన్ని అందించే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు గంగాదేవి, కనక లక్ష్మి, వైసీపీ నాయకులు అప్పలరాజు, చక్రి తదితరులు ఉన్నారు.
Related News
-
Kakinada Collector: కాకినాడ కలెక్టర్ పై 'బదిలీ' పిడుగు
-
Peddapuram Tahasildar : పెద్దాపురం తహశీల్దార్పై వేటుకు రంగం సిద్ధం!
-
వేట్లపాలెం బాణాసంచా విస్ఫోటనం: పెద్దాపురం ఆర్డీవో శ్రీరమణిపై సస్పెన్షన్ వేటు
-
I&PR : సీఎంవోకి చేరిన కాకినాడ జిల్లా మీడియా అక్రిడేషన్ల పంచాయతీ..
-
PACS KATTAMURU : ఘనంగా కట్టమూరు పీఏసీఎస్ చైర్ పర్సన్ ప్రమాణ స్వీకారం
-
తెలుగు సాహిత్యానికి 'రత్నాలబాల' డిజిటల్ తోరణం







