గంగవరం (రెడ్ బీ న్యూస్) 11 నవంబర్ 2021: పాఠశాల్లో విద్యా ప్రమాణాల స్థాయి పెంచాలని మండల విద్యాశాఖాధికారి వై. మల్లేశ్వరరావు పేర్కొన్నారు. మండలంలోని ఏటిపల్లిల్లో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను ఆయన ఆకస్మికంగా గురువారం తనిఖీ చేశారు. పాఠశాలలోని రికార్డులు, మధ్యాహ్న భోజన పథకం అమలు తనిఖీచేసి సంతృప్తి వ్యక్తం చేశారు. పాఠశాల పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలని ఆదేశించారు. విద్యార్థులకు సీజనల్ వ్యాధులు ప్రభాలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట పలువురు ఉపాధ్యాయులు ఉన్నారు.
Related News
-
Kakinada Collector: కాకినాడ కలెక్టర్ పై 'బదిలీ' పిడుగు
-
Peddapuram Tahasildar : పెద్దాపురం తహశీల్దార్పై వేటుకు రంగం సిద్ధం!
-
వేట్లపాలెం బాణాసంచా విస్ఫోటనం: పెద్దాపురం ఆర్డీవో శ్రీరమణిపై సస్పెన్షన్ వేటు
-
I&PR : సీఎంవోకి చేరిన కాకినాడ జిల్లా మీడియా అక్రిడేషన్ల పంచాయతీ..
-
PACS KATTAMURU : ఘనంగా కట్టమూరు పీఏసీఎస్ చైర్ పర్సన్ ప్రమాణ స్వీకారం
-
తెలుగు సాహిత్యానికి 'రత్నాలబాల' డిజిటల్ తోరణం







