కాకినాడ (రెడ్ బీ న్యూస్) 27 నవంబర్ 2021: కలెక్టరేట్లో ఈ నెల 29న సోమవారం యథావిధిగా స్పందన ప్రజాసమస్యల పరిష్కార వేదికను నిర్వహించనున్నట్లు కలెక్టర్ సి.హరికిరణ్ తెలిపారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక స్పందన నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఎస్పీ కార్యాలయంలో కూడా స్పందన నిర్వహించనున్నారు.
Related News
-
Kakinada Collector: కాకినాడ కలెక్టర్ పై 'బదిలీ' పిడుగు
-
Peddapuram Tahasildar : పెద్దాపురం తహశీల్దార్పై వేటుకు రంగం సిద్ధం!
-
వేట్లపాలెం బాణాసంచా విస్ఫోటనం: పెద్దాపురం ఆర్డీవో శ్రీరమణిపై సస్పెన్షన్ వేటు
-
I&PR : సీఎంవోకి చేరిన కాకినాడ జిల్లా మీడియా అక్రిడేషన్ల పంచాయతీ..
-
PACS KATTAMURU : ఘనంగా కట్టమూరు పీఏసీఎస్ చైర్ పర్సన్ ప్రమాణ స్వీకారం
-
తెలుగు సాహిత్యానికి 'రత్నాలబాల' డిజిటల్ తోరణం







