గంగవరం (రెడ్ బీ న్యూస్) 25 నవంబర్ 2021: స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా అనంత ఉదయభాస్కర్ ఏకగ్రీవంగా ఎన్నిక అవుతున్న నేపథ్యంలో గురువారం సాయంత్రం వైసీపీ నాయకులు గంగవరంలో సంబరాలు చేసుకున్నారు. మండల ఇన్చార్జి రఘునాథ్ ఆధ్వర్యంలో వైసిపి నాయకులు గంగవరంలో ర్యాలీ నిర్వహిస్తూ బాణాసంచా కాలుస్తూ ప్రజలకు స్వీట్లు పంచారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పల్లాల కృష్ణారెడ్డి, జడ్పీటీసీ సభ్యురాలు బేబీ రత్నం, ఎంపీటీసీ సభ్యురాలు గంగాదేవి, వైసీపీ నాయకులు మహేష్, ఏడుకొండలు, రాంబాబు, ఏసు తదితరులు పాల్గొన్నారు.
Related News
-
Kakinada Collector: కాకినాడ కలెక్టర్ పై 'బదిలీ' పిడుగు
-
Peddapuram Tahasildar : పెద్దాపురం తహశీల్దార్పై వేటుకు రంగం సిద్ధం!
-
వేట్లపాలెం బాణాసంచా విస్ఫోటనం: పెద్దాపురం ఆర్డీవో శ్రీరమణిపై సస్పెన్షన్ వేటు
-
I&PR : సీఎంవోకి చేరిన కాకినాడ జిల్లా మీడియా అక్రిడేషన్ల పంచాయతీ..
-
PACS KATTAMURU : ఘనంగా కట్టమూరు పీఏసీఎస్ చైర్ పర్సన్ ప్రమాణ స్వీకారం
-
తెలుగు సాహిత్యానికి 'రత్నాలబాల' డిజిటల్ తోరణం







