పెద్దాపురం (రెడ్ బీ న్యూస్) 4 డిసెంబరు 2021 : మండల పరిధిలోని తిరుపతి గ్రామంలో శృంగార వల్లభస్వామివారికి ఆలయ అర్చకుడు పెద్దింటి పురుషోత్తమాచార్యులు లక్ష్మీదేవి, గోదాదేవి అమ్మవార్లకు అలంకరించేందుకు సుమారు రూ.లక్ష విలువైన 25 గ్రాముల 690 మిల్లీ గ్రాముల బంగారు హారాలను కానుకగా ఆలయ ఈవో కాట్నం జగన్మోహన శ్రీనివాసుకు శనివారం అందచేశారు.
Related News
-
Kakinada Collector: కాకినాడ కలెక్టర్ పై 'బదిలీ' పిడుగు
-
Peddapuram Tahasildar : పెద్దాపురం తహశీల్దార్పై వేటుకు రంగం సిద్ధం!
-
వేట్లపాలెం బాణాసంచా విస్ఫోటనం: పెద్దాపురం ఆర్డీవో శ్రీరమణిపై సస్పెన్షన్ వేటు
-
I&PR : సీఎంవోకి చేరిన కాకినాడ జిల్లా మీడియా అక్రిడేషన్ల పంచాయతీ..
-
PACS KATTAMURU : ఘనంగా కట్టమూరు పీఏసీఎస్ చైర్ పర్సన్ ప్రమాణ స్వీకారం
-
తెలుగు సాహిత్యానికి 'రత్నాలబాల' డిజిటల్ తోరణం







