ద్వారకాతిరుమల (రెడ్ బీ న్యూస్) 19 డిసెంబర్ 2021: ద్వారకాతిరుమల శ్రీవారి ఆలయంలో శనివారం ఉదయం కోవెల ఉత్సవం కనుల పండువగా నిర్వహించారు. ధనుర్మాసం సందర్భంగా ఏటా స్వామివారు ఉభయదేవేరులతో కలిసి గ్రామంలో ఊరేగేవారు. కరోనా కారణంగా గతేడాది నుంచి తిరువీధి సేవలను రద్దు చేశారు. ఈ నేపథ్యంలో ఆలయంలో నిర్వహించారు. స్వామి, అమ్మవార్లను తొళక్కం వాహనంపై కొలువుదీర్చి మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ కోవెల ఉత్సవం నిర్వహించారు. ఆలయ ఈవో జీవీ సుబ్బారెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు చేశారు.
Related News
-
Kakinada Collector: కాకినాడ కలెక్టర్ పై 'బదిలీ' పిడుగు
-
Peddapuram Tahasildar : పెద్దాపురం తహశీల్దార్పై వేటుకు రంగం సిద్ధం!
-
వేట్లపాలెం బాణాసంచా విస్ఫోటనం: పెద్దాపురం ఆర్డీవో శ్రీరమణిపై సస్పెన్షన్ వేటు
-
I&PR : సీఎంవోకి చేరిన కాకినాడ జిల్లా మీడియా అక్రిడేషన్ల పంచాయతీ..
-
PACS KATTAMURU : ఘనంగా కట్టమూరు పీఏసీఎస్ చైర్ పర్సన్ ప్రమాణ స్వీకారం
-
తెలుగు సాహిత్యానికి 'రత్నాలబాల' డిజిటల్ తోరణం







