హైదరాబాద్ (రెడ్ బీ న్యూస్) 21 డిసెంబర్ 2021: తెలంగాణలోని హోంగార్డులకు గౌరవవేతనం పెరిగింది. వారి వేతనాన్ని 30 శాతం పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. 2018 జులై నాటి గౌరవవేతనంపై 30శాతం పెంచారు. పెరిగిన వేతనాలు 2021 జూన్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. ఒప్పంద, పొరుగుసేవల ఉద్యోగుల గౌరవవేతనాలు సవరించినప్పుడు హోంగార్డుల గౌరవవేతనం కూడా పెరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు హోంశాఖ ముఖ్యకార్యదర్శి రవి గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు.
Related News
-
Kakinada Collector: కాకినాడ కలెక్టర్ పై 'బదిలీ' పిడుగు
-
Peddapuram Tahasildar : పెద్దాపురం తహశీల్దార్పై వేటుకు రంగం సిద్ధం!
-
వేట్లపాలెం బాణాసంచా విస్ఫోటనం: పెద్దాపురం ఆర్డీవో శ్రీరమణిపై సస్పెన్షన్ వేటు
-
I&PR : సీఎంవోకి చేరిన కాకినాడ జిల్లా మీడియా అక్రిడేషన్ల పంచాయతీ..
-
PACS KATTAMURU : ఘనంగా కట్టమూరు పీఏసీఎస్ చైర్ పర్సన్ ప్రమాణ స్వీకారం
-
తెలుగు సాహిత్యానికి 'రత్నాలబాల' డిజిటల్ తోరణం







