మొక్కలు నాటిన గైట్ ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు

UPDATED 8th OCTOBER 2018 MONDAY 8:00 PM

రాజానగరం: గోదావరి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అటానమస్ కళాశాల ఎన్ఎస్ఎస్ విభాగం విద్యార్థులు సోమవారం వనం-మనం కార్యక్రమాన్ని నిర్వహించారు. రాజానగరం గ్రామ పంచాయతీ పరిధిలోని చెత్తనుంచి సంపద తయారీ కేంద్రం వద్ద వివిధ రకాల పండ్ల జాతి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎం ఎస్ ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ టి.డి. శివప్రసాద్ మాట్లాడుతూ మామిడి, సపోటా, నేరేడు, బత్తాయి మొక్కలు నాటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సిబ్బంది, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, తదితరులు పాల్గొన్నారు.     

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us