గంగవరం (రెడ్ బీ న్యూస్) 15 డిసెంబర్ 2021: మండలంలోని నెల్లిపూడిలో బుధవారం సంభవించిన అగ్నిప్రమాదంలో పూరి పాక దగ్ధమైంది. ఈ ఘటనలో సుమారు రూ. రెండు లక్షల ఆస్తి నష్టం సంభవించింది. నెల్లిపూడికి చెందిన తోట నాగమణి ఇంట్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో ఇల్లు అగ్నికి ఆహుతి అయ్యింది. ఇటీవలే వరి పంటను ఇంటికి తీసుకొచ్చి జాగ్రత్త చేసుకున్నారు. చేతికంది వచ్చిన పంటతో పాటు బట్టలు, బంగారం వంటి విలువైన వస్తువులు కూడా అగ్నికి ఆహుతయ్యాయి.ప్రభుత్వం తమను ఆదుకోవాలని బాధితులు కోరారు.
Related News
-
Kakinada Collector: కాకినాడ కలెక్టర్ పై 'బదిలీ' పిడుగు
-
Peddapuram Tahasildar : పెద్దాపురం తహశీల్దార్పై వేటుకు రంగం సిద్ధం!
-
వేట్లపాలెం బాణాసంచా విస్ఫోటనం: పెద్దాపురం ఆర్డీవో శ్రీరమణిపై సస్పెన్షన్ వేటు
-
I&PR : సీఎంవోకి చేరిన కాకినాడ జిల్లా మీడియా అక్రిడేషన్ల పంచాయతీ..
-
PACS KATTAMURU : ఘనంగా కట్టమూరు పీఏసీఎస్ చైర్ పర్సన్ ప్రమాణ స్వీకారం
-
తెలుగు సాహిత్యానికి 'రత్నాలబాల' డిజిటల్ తోరణం







