గంగవరం (రెడ్ బీ న్యూస్) 18 నవంబర్ 2021: జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను పురస్కరించుకుని గురువారం స్థానిక శాఖా గ్రంథాలయంలో గ్రంథాలయ అధికారిణి జె.సత్యవతి ఆధ్వర్యంలో విద్యార్థులకు వ్యాసరచన చిత్రలేఖనం పోటీలను నిర్వహించారు. ఈ పోటీలలో ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ఆశ్రమ బాలుర పాఠశాల, ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిననీ విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఆదియా ఉష, అరుణ తదితరులు పాల్గొన్నారు.
Related News
-
Kakinada Collector: కాకినాడ కలెక్టర్ పై 'బదిలీ' పిడుగు
-
Peddapuram Tahasildar : పెద్దాపురం తహశీల్దార్పై వేటుకు రంగం సిద్ధం!
-
వేట్లపాలెం బాణాసంచా విస్ఫోటనం: పెద్దాపురం ఆర్డీవో శ్రీరమణిపై సస్పెన్షన్ వేటు
-
I&PR : సీఎంవోకి చేరిన కాకినాడ జిల్లా మీడియా అక్రిడేషన్ల పంచాయతీ..
-
PACS KATTAMURU : ఘనంగా కట్టమూరు పీఏసీఎస్ చైర్ పర్సన్ ప్రమాణ స్వీకారం
-
తెలుగు సాహిత్యానికి 'రత్నాలబాల' డిజిటల్ తోరణం







