విద్యార్థులకు వ్యాసరచన, చిత్రలేఖనం పోటీలు

గంగవరం (రెడ్ బీ న్యూస్) 18 నవంబర్ 2021: జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను పురస్కరించుకుని గురువారం స్థానిక శాఖా గ్రంథాలయంలో గ్రంథాలయ అధికారిణి జె.సత్యవతి ఆధ్వర్యంలో విద్యార్థులకు వ్యాసరచన చిత్రలేఖనం పోటీలను నిర్వహించారు. ఈ పోటీలలో ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ఆశ్రమ బాలుర పాఠశాల, ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిననీ విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఆదియా ఉష, అరుణ తదితరులు పాల్గొన్నారు.
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us