కల్యాణం.. కమనీయం

అరసవల్లి (రెడ్ బీ న్యూస్) 15 డిసెంబర్ 2021: మార్గశిర శుద్ధ ఏకాదశి సందర్భంగా మంగళవారం అరసవల్లి సూర్యనారాయణస్వామి కల్యాణం నిర్వహించారు. అనివెట్టి మండపంలో ఉషాపద్మినీఛాయా సమేత సూర్యనారాయణస్వామి ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు చేశారు. కొవిడ్‌ నేపథ్యంలో ఈ సేవకు భక్తులను అనుమతించలేదని ఈవో సూర్యప్రకాశ్‌ తెలిపారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us