Mamata Benarji: వర్చువల్ ర్యాలీలో అఖిలేశ్‌తో కలిసి పాల్గొననున్న మమత

లక్నో (రెడ్ బీ న్యూస్) 18 జనవరి 2022: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి వచ్చే నెలలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయాలు ఊపందుకున్నాయి. అధికారాన్ని నిలబెట్టుకోవాలని బీజేపీ గట్టి పట్టుదలగా ఉండగా, యోగి సర్కారును ఎలాగైనా గద్దె దించి మళ్లీ అధికారాన్ని కైవసం చేసుకోవాలని సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ ప్రణాళికలు రచిస్తున్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us