అనంత బాబు ఎంపిక పట్ల హర్షం

గంగవరం (రెడ్ బీ న్యూస్) 12 నవంబర్ 2021: స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా డీసీసీబీ మాజీ చైర్మన్ అనంత ఉదయభాస్కర్ ను ఎంపిక చేయడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. పార్టీ అభివృద్ధి కోసం ప్రజా సమస్యల పరిష్కారం కోసం అహర్నిశలు పని చేసిన కార్యకర్తలకు నాయకులకు పార్టీలో మంచి గుర్తింపు ఉంటుందని అనడానికి అనంతబాబు ఎంపికే నిదర్శనమని పలువురు హర్షం వ్యక్తం చేశారు. ఆనంతబాబును అభినందించినవారిలో ఎంపీపీ పల్లాల కృష్ణారెడ్డి, జెడ్పిటీసీ సభ్యురాలు బేబీరత్నం, వైస్ ఎంపీపీ రామతులసి, డీసీసీబీ మాజీ డైరెక్టర్ యెజ్జు వెంకటేశ్వరరావు, మండల ఇన్చార్జి రఘునాథ్, వైసీపీ నాయకులు కెఎస్ ప్రభాకర్ రావు, ఏడుకొండలు, వైయస్ ప్రసాద్, మహేష్ పలువురు పాల్గొన్నారు.
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us