గంగవరం (రెడ్ బీ న్యూస్) 12 నవంబర్ 2021: స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా డీసీసీబీ మాజీ చైర్మన్ అనంత ఉదయభాస్కర్ ను ఎంపిక చేయడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. పార్టీ అభివృద్ధి కోసం ప్రజా సమస్యల పరిష్కారం కోసం అహర్నిశలు పని చేసిన కార్యకర్తలకు నాయకులకు పార్టీలో మంచి గుర్తింపు ఉంటుందని అనడానికి అనంతబాబు ఎంపికే నిదర్శనమని పలువురు హర్షం వ్యక్తం చేశారు. ఆనంతబాబును అభినందించినవారిలో ఎంపీపీ పల్లాల కృష్ణారెడ్డి, జెడ్పిటీసీ సభ్యురాలు బేబీరత్నం, వైస్ ఎంపీపీ రామతులసి, డీసీసీబీ మాజీ డైరెక్టర్ యెజ్జు వెంకటేశ్వరరావు, మండల ఇన్చార్జి రఘునాథ్, వైసీపీ నాయకులు కెఎస్ ప్రభాకర్ రావు, ఏడుకొండలు, వైయస్ ప్రసాద్, మహేష్ పలువురు పాల్గొన్నారు.
Related News
-
Kakinada Collector: కాకినాడ కలెక్టర్ పై 'బదిలీ' పిడుగు
-
Peddapuram Tahasildar : పెద్దాపురం తహశీల్దార్పై వేటుకు రంగం సిద్ధం!
-
వేట్లపాలెం బాణాసంచా విస్ఫోటనం: పెద్దాపురం ఆర్డీవో శ్రీరమణిపై సస్పెన్షన్ వేటు
-
I&PR : సీఎంవోకి చేరిన కాకినాడ జిల్లా మీడియా అక్రిడేషన్ల పంచాయతీ..
-
PACS KATTAMURU : ఘనంగా కట్టమూరు పీఏసీఎస్ చైర్ పర్సన్ ప్రమాణ స్వీకారం
-
తెలుగు సాహిత్యానికి 'రత్నాలబాల' డిజిటల్ తోరణం







