రైలు పట్టాలపై వ్యక్తి మృతదేహం

UPDATED 23rd SEPTEMBER 2018 SUNDAY 9:00 PM

సామర్లకోట: సామర్లకోట రైల్వే స్టేషన్ ఒకటో నెంబర్ ఫ్లాట్ ఫారం డౌన్ లైన్ వద్ద గుర్తు తెలియని సుమారు 40 సంవత్సరాల వయస్సు గల వ్యక్తి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు. మృతదేహం ఉన్న స్థితిని బట్టి ఆ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని, 5.4 ఎత్తుతో చామనచాయ రంగులో ఉన్నాడని రైల్వే హెడ్ కానిస్టేబుల్ విజయకుమార్ తెలిపారు. 
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us