గిరిజనులకు కూరగాయలు పంపిణీ

వై.రామవరం(రెడ్ బీ న్యూస్): లాక్ డౌన్ నేపథ్యంలో గిరిజనులు ఎవరు ఆకలితో ఉండకూడదనే ఉద్దేశ్యంతోనే కాయగూరలు పంపిణీ చేయడం జరుగుతున్నట్లు అవేర్ ఫౌండేషన్ జిల్లా మేనేజర్ ఉదయ శ్రీనివాస్ అన్నారు.మండలంలోని బొడ్డ పల్లికి చెందిన 50 గిరిజన కుటుంబాలకు ఆయన కూరలు సోమవారం అందజేశారు.పని ప్రదేశాల్లో భౌతిక దూరం పాటించాలని,కరోనా నియంత్రణకు సమిష్టిగా కృషిచేయలన్నారు.ప్రతి ఒక్కరూ మాస్కును ధరించాలన్నారు. ఈకార్యక్రమంలో భారతి, మంగమ్మ, రామలక్ష్మి వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us