వై.రామవరం(రెడ్ బీ న్యూస్): లాక్ డౌన్ నేపథ్యంలో గిరిజనులు ఎవరు ఆకలితో ఉండకూడదనే ఉద్దేశ్యంతోనే కాయగూరలు పంపిణీ చేయడం జరుగుతున్నట్లు అవేర్ ఫౌండేషన్ జిల్లా మేనేజర్ ఉదయ శ్రీనివాస్ అన్నారు.మండలంలోని బొడ్డ పల్లికి చెందిన 50 గిరిజన కుటుంబాలకు ఆయన కూరలు సోమవారం అందజేశారు.పని ప్రదేశాల్లో భౌతిక దూరం పాటించాలని,కరోనా నియంత్రణకు సమిష్టిగా కృషిచేయలన్నారు.ప్రతి ఒక్కరూ మాస్కును ధరించాలన్నారు. ఈకార్యక్రమంలో భారతి, మంగమ్మ, రామలక్ష్మి వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Related News
-
Kakinada Collector: కాకినాడ కలెక్టర్ పై 'బదిలీ' పిడుగు
-
Peddapuram Tahasildar : పెద్దాపురం తహశీల్దార్పై వేటుకు రంగం సిద్ధం!
-
వేట్లపాలెం బాణాసంచా విస్ఫోటనం: పెద్దాపురం ఆర్డీవో శ్రీరమణిపై సస్పెన్షన్ వేటు
-
I&PR : సీఎంవోకి చేరిన కాకినాడ జిల్లా మీడియా అక్రిడేషన్ల పంచాయతీ..
-
PACS KATTAMURU : ఘనంగా కట్టమూరు పీఏసీఎస్ చైర్ పర్సన్ ప్రమాణ స్వీకారం
-
తెలుగు సాహిత్యానికి 'రత్నాలబాల' డిజిటల్ తోరణం







