గంగవరం (రెడ్ బీ న్యూస్) 14 నవంబర్ 2021: స్వర్గీయ మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రు జయంతి పురస్కరించుకుని నిర్వహించిన బాలల దినోత్సవం కార్యక్రమం మండలంలోని పలు ఆశ్రమ పాఠశాలలో ఆదివారం ఉత్సాహంగా జరిగాయి. స్థానిక బాలికల ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు రమణ ఆశ్రమ బాలుర ఉన్నత పాఠశాలలో వసతి గృహ సంక్షేమాధికారి ఎం. శ్రీనివాసరావు, వేములోవ ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాలలో డిప్యూటీ వార్డెన్ సీతారత్నం ఆధ్వర్యంలో విద్యార్థులు మాజీ ప్రధాని నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పాఠశాలలో విద్యార్థులకు వివిధ పోటీలను నిర్వహించారు.అలాగే చిన్నారులు ప్రదర్శించిన పలు వేశధారణలు ఎంతగానో ఆకట్టుకున్నాయి.
Related News
-
Kakinada Collector: కాకినాడ కలెక్టర్ పై 'బదిలీ' పిడుగు
-
Peddapuram Tahasildar : పెద్దాపురం తహశీల్దార్పై వేటుకు రంగం సిద్ధం!
-
వేట్లపాలెం బాణాసంచా విస్ఫోటనం: పెద్దాపురం ఆర్డీవో శ్రీరమణిపై సస్పెన్షన్ వేటు
-
I&PR : సీఎంవోకి చేరిన కాకినాడ జిల్లా మీడియా అక్రిడేషన్ల పంచాయతీ..
-
PACS KATTAMURU : ఘనంగా కట్టమూరు పీఏసీఎస్ చైర్ పర్సన్ ప్రమాణ స్వీకారం
-
తెలుగు సాహిత్యానికి 'రత్నాలబాల' డిజిటల్ తోరణం







