రాజవొమ్మంగి: 25 జూన్ 2020(రెడ్ బీ న్యూస్):
కరోనా నియంత్రణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం ఏఎస్పీ బిందుమాధవ్ సూచించారు. రాజవొమ్మంగిలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కరోనాపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటిస్తూ, మాస్కులను తప్పని సరిగా ధరించాలని ఆయన అన్నారు. ఈ ర్యాలీలో పోలీస్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
Related News
-
Kakinada Collector: కాకినాడ కలెక్టర్ పై 'బదిలీ' పిడుగు
-
Peddapuram Tahasildar : పెద్దాపురం తహశీల్దార్పై వేటుకు రంగం సిద్ధం!
-
వేట్లపాలెం బాణాసంచా విస్ఫోటనం: పెద్దాపురం ఆర్డీవో శ్రీరమణిపై సస్పెన్షన్ వేటు
-
I&PR : సీఎంవోకి చేరిన కాకినాడ జిల్లా మీడియా అక్రిడేషన్ల పంచాయతీ..
-
PACS KATTAMURU : ఘనంగా కట్టమూరు పీఏసీఎస్ చైర్ పర్సన్ ప్రమాణ స్వీకారం
-
తెలుగు సాహిత్యానికి 'రత్నాలబాల' డిజిటల్ తోరణం







