కాకినాడ (రెడ్ బీ న్యూస్) 15 డిసెంబర్ 2021: పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వశాఖ సంప్రదింపుల కమిటీ సభ్యురాలిగా కాకినాడ ఎంపీ వంగా గీత నియ మితులయ్యారు. ఆ శాఖ మంత్రి హర్దీప్సింగ్ పూరి ఈ కమిటీకి ఛైర్మన్గా వ్యవహరిస్తున్నారు. 22 మంది ఎంపీలు సభ్యులుగా ఉన్న ఈ కమిటీ బుధవారం దిల్లీలో సమావేశమయింది. అనంతరం ఎంపీ ఆయన్ను కలిసి కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గం అభివృద్ధికి సహకరించాలని కోరారు
Related News
-
Kakinada Collector: కాకినాడ కలెక్టర్ పై 'బదిలీ' పిడుగు
-
Peddapuram Tahasildar : పెద్దాపురం తహశీల్దార్పై వేటుకు రంగం సిద్ధం!
-
వేట్లపాలెం బాణాసంచా విస్ఫోటనం: పెద్దాపురం ఆర్డీవో శ్రీరమణిపై సస్పెన్షన్ వేటు
-
I&PR : సీఎంవోకి చేరిన కాకినాడ జిల్లా మీడియా అక్రిడేషన్ల పంచాయతీ..
-
PACS KATTAMURU : ఘనంగా కట్టమూరు పీఏసీఎస్ చైర్ పర్సన్ ప్రమాణ స్వీకారం
-
తెలుగు సాహిత్యానికి 'రత్నాలబాల' డిజిటల్ తోరణం







