హైదరాబాద్ (రెడ్ బీ న్యూస్) 10 డిసెంబర్ 2021 : శబరిమలకు వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక రైళ్లను నడుపుతున్నామని దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈనెల 18 నుంచి 26వరకు ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయని ఓ ప్రకటనలో తెలిపింది. సికింద్రాబాద్-కొల్లాం, కొల్లాం-సికింద్రాబాద్, కాచిగూడ-కొల్లాం, కొల్లాం-కాచిగూడ, నాందేడ్-కొల్లాం, తిరుపతి-కొల్లాం, తిరుపతి-నాందేడ్ల మధ్య ప్రత్యేక రైళ్లు నడుపుతున్నామని దక్షిణమధ్య రైల్వే తెలిపింది. అయ్యప్ప భక్తులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరింది.
Related News
-
Kakinada Collector: కాకినాడ కలెక్టర్ పై 'బదిలీ' పిడుగు
-
Peddapuram Tahasildar : పెద్దాపురం తహశీల్దార్పై వేటుకు రంగం సిద్ధం!
-
వేట్లపాలెం బాణాసంచా విస్ఫోటనం: పెద్దాపురం ఆర్డీవో శ్రీరమణిపై సస్పెన్షన్ వేటు
-
I&PR : సీఎంవోకి చేరిన కాకినాడ జిల్లా మీడియా అక్రిడేషన్ల పంచాయతీ..
-
PACS KATTAMURU : ఘనంగా కట్టమూరు పీఏసీఎస్ చైర్ పర్సన్ ప్రమాణ స్వీకారం
-
తెలుగు సాహిత్యానికి 'రత్నాలబాల' డిజిటల్ తోరణం







