విశాఖపట్నం (రెడ్ బీ న్యూస్) 11 డిసెంబర్ 2021: తిరుమల శ్రీవారికి నివేదించిన పుష్పాలతో అగర్బత్తీల తయారీ.. ఆగమశాస్త్రానికి విరుద్ధమని సాధుపరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి అన్నారు. జంబో పాలకమండలి సహా తితిదేలో చోటుచేసుకుంటున్న వివాదాలే ప్రకృతి విపత్తుల రూపంలో బయటపడుతున్నాయని విశాఖపట్నంలో ఆయన వ్యాఖ్యానించారు. స్వామివారికి అలంకరించిన పుష్పాలు, దండలను తిరిగి వినియోగించకూడదని ఆగమశాస్త్రం చెబుతోందని వివరించారు. వాటిని ప్రవహించే నీటిలో వేయడం.. లేదా భూమిలో పాతిపెట్టడం లాంటివి చేయాలని శాస్త్రాల్లో వివరించినట్టు తెలిపారు.
Related News
-
Kakinada Collector: కాకినాడ కలెక్టర్ పై 'బదిలీ' పిడుగు
-
Peddapuram Tahasildar : పెద్దాపురం తహశీల్దార్పై వేటుకు రంగం సిద్ధం!
-
వేట్లపాలెం బాణాసంచా విస్ఫోటనం: పెద్దాపురం ఆర్డీవో శ్రీరమణిపై సస్పెన్షన్ వేటు
-
I&PR : సీఎంవోకి చేరిన కాకినాడ జిల్లా మీడియా అక్రిడేషన్ల పంచాయతీ..
-
PACS KATTAMURU : ఘనంగా కట్టమూరు పీఏసీఎస్ చైర్ పర్సన్ ప్రమాణ స్వీకారం
-
తెలుగు సాహిత్యానికి 'రత్నాలబాల' డిజిటల్ తోరణం







