కాండ్రకోట నూకాలమ్మకు వెండి కంఠాభరణం బహూకరణ

UPDATED 11th OCTOBER 2018 THURSDAY 8:00 PM

పెద్దాపురం: తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం కట్టమూరు గ్రామానికి చెందిన బొడ్డు వెంకటరమణ దంపతులు కాండ్రకోటలో వేంచేసిఉన్న నూకాలమ్మ అమ్మవారికి కిలో వెండి కంఠాభరణాన్ని బహూకరించినట్లు దేవస్థానం ఈవో పులి నారాయణమూర్తి తెలిపారు. అమ్మవారికి జరిగే ఉత్సవాల్లో ఈ కంఠాభరణాన్ని అలంకరించాలని దాతలు కోరారు. ఈ కార్యక్రమంలో గుడా డైరెక్టర్ ఎలిశెట్టి నాని, కట్టమూరు పిఎసిఎస్ చైర్మన్ చల్లా చినవీర్రాజు (చిన్ని), కట్టమూరు మాజీ సర్పంచ్ ముండ్రు శ్రీనివాస్, శ్రీ కేశవ,పట్టాభిరామస్వామి దేవస్థానం చైర్మన్ బొడ్డు శ్రీనివాస్, గవరసాన రాజశేఖర్, జోకా నానాజీ, గవరసాన సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us