విజయనగరం (రెడ్ బీ న్యూస్) 2 జనవరి 2022 : విజయనగరంలో హోమ్ గార్డ్స్ విభాగం ఏఆర్ అధికారి ఆత్మహత్య చేసుకున్నాడు. రివాల్వర్తో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. విజయనగరం జిల్లా హోమ్గార్డ్స్ విభాగం ఏఆర్ అధికారిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఈశ్వర్రావు పోలీస్ క్వార్టర్స్లో నివాసం ఉంటున్నాడు. ఈ ఉదయం తన వద్ద ఉన్న సర్వీస్ రివాల్వర్తో రెండు రౌండ్లు కాల్చుకున్నాడు. అతడి మృతదేహాన్ని విజయనగరం జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Related News
-
Kakinada Collector: కాకినాడ కలెక్టర్ పై 'బదిలీ' పిడుగు
-
Peddapuram Tahasildar : పెద్దాపురం తహశీల్దార్పై వేటుకు రంగం సిద్ధం!
-
వేట్లపాలెం బాణాసంచా విస్ఫోటనం: పెద్దాపురం ఆర్డీవో శ్రీరమణిపై సస్పెన్షన్ వేటు
-
I&PR : సీఎంవోకి చేరిన కాకినాడ జిల్లా మీడియా అక్రిడేషన్ల పంచాయతీ..
-
PACS KATTAMURU : ఘనంగా కట్టమూరు పీఏసీఎస్ చైర్ పర్సన్ ప్రమాణ స్వీకారం
-
తెలుగు సాహిత్యానికి 'రత్నాలబాల' డిజిటల్ తోరణం







